మనుషుల జీవిన విధానంలో మార్పుల వల్లనో, ఇతర కారణాల వల్లలో ప్రపంచంలో క్యాన్సర్ మహమ్మారి భారిన పడేవారి సంఖ్య రోజురోజుకి పెరుగుతూనే ఉంది. వ్యాధిని మొదట్లోనే గుర్తించకపోతే ప్రణాలకే ప్రమాదం. ఇలాంటి క్యాన్సర్ వాధి ఒక పండుతో నయమవుతుందని చెబుతున్నారు. ఈ పండు చూడ్డానికి పనస పండులా ఉంటుంది. లోపల సీతాఫలంలా ఉంటుంది. ఇంతకీ ఇది ఎలాంటి పండు, దీని వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ వీడియోలో చూడండి