యాదాద్రి భువనగిరి : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. వలిగొండ మండల పరిధిలోని పైల్వాన్ పూర్ గ్రామంలో ఎలిమినేటి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వెంకట్ రెడ్డి గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..
మానవత్వం చాటిన చెన్నూర్ పోలీసులు
గద్వాలలో కరోనా రోగులకు నిత్యాన్నదానం
వనపర్తి జిల్లాకు నూతనంగా ఐదు వెంటిలేటర్లు
పర్వతగిరి పీహెచ్సీని సందర్శించిన ఎమ్మెల్యే ఆరూరి
కోల్కతా సీబీఐ ఆఫీస్ ముందు టీఎంసీ ఆందోళన
కొవిడ్ చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి సత్యవతి