శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం ‘తీరం’. అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం మోషన్ పొస్టర్ను ఇటీవల విడుదల చేశారు. రొమాంటిక్ థ్రిల్లర్గా ‘తీరం’ను తీర్చిదిద్దుతు న్నామని, నేటి యువతరానికి ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుందని దర్శక, నిర్మాత అనిల్ అన్నారు.