Vyuham | హైదరాబాద్, జనవరి 25, నమస్తే తెలంగాణ : రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మాణమైన వ్యూహం సినిమాకు కేంద్ర సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ జారీని సింగిల్ జడ్జి రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్ను ఈ నెల 30న విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది.
సినిమా విడుదలకు అనుమతించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వెంకటేశ్ వాదించారు.