న్యూఢిల్లీ, ఆగస్టు 9: లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్-బెంజ్.. ప్రీమియం ఎస్యూవీ జీఎల్సీ మాడల్ను పరిచయం చేసింది. ఈ కారు ప్రారంభ ధర రూ.73.5 లక్షలుగా నిర్ణయించింది. సెకండ్ జనరేషన్ జీఎల్సీ..పెట్రోల్, డీజిల్ రకాలు రూ. 73.5 లక్షలు, రూ.74.5 లక్షల ధరల్లో లభించనున్నాయి. ఈ నయా కార్లకు ముందస్తు బుకింగ్ ఆరంభించిన సం స్థకు కస్టమర్ల నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటి రకు 1,500 బుకింగ్లు వచ్చాయని పేర్కొంది.