FICCI | న్యూఢిల్లీ, మార్చి 29: ఫిక్కీ లేడిస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) జాతీయ ప్రెసిడెంట్గా జోయ్శ్రీ దాస్ వర్మ నియమితులయ్యారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికిగాను 41వ నూతన కార్యవర్గాన్ని ఎఫ్ఎల్వో ప్రకటించింది. కాప్రో మేనేజ్మెంట్ సొల్యుషన్స్ మానవ వనరుల విభాగ డైరెక్టర్గా వర్మ విధులు నిర్వహిస్తున్నారు.