హైదరాబాద్, ఏప్రిల్ 17: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ అలుక్కాస్ తన బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ నటి కీర్తి సురేశ్ను నియమించుకున్నది. దక్షిణాదిలో కీర్తి సురేష్కు ఉన్న ప్రజాదరణ తమ సంస్థను మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని ఆశిస్తున్నట్లు జోస్ అలుక్కాస్ పేర్కొన్నది.