హైదరాబాద్, జూలై 7: ప్రముఖ మొబైల్ విక్రయ సంస్థ బిగ్”సి’..ఆషాడం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు ప్రకటించింది. స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేసిన వారికి రూ.1,999 విలువ కలిగిన జిజ్మోర్ ఇయర్ బడ్స్ను కేవలం రూ.99కే, రూ.3,999 విలువైన జిజ్మోర్ స్మార్ట్వాచ్ను కేవలం రూ.499కి అందచేస్తున్నట్లు బిగ్”సి’ ఫౌండర్, సీఎండీ బాలు చౌదరి తెలిపారు.
అలాగే స్మార్ట్ఫోన్, స్మార్ట్ టీవీ, ల్యాప్టాప్లను కొనుగోలు చేసేవారికి సిబిల్తో సంబంధం లేకుండా సులభ వాయిదాల పద్దతిలో తక్షణమే రుణ సదుపాయం కల్పిస్తున్నట్లు, ఇలాంటి సేవలు అందిస్తున్న తొలి సంస్థ తమదేనని ఆయన పేర్కొన్నారు. వీటితోపాటు ప్రతి స్మార్ట్ టీవీ కొనుగోలుపై రూ.5,199 విలువ కలిగిన ఫింగర్స్ బార్ స్పీకర్ను కేవలం రూ.2,999కే అందచేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలాగే ల్యాప్టాప్ను కొనుగోలు చేసిన వారికి ఒక్క ఈఎంఐ, ల్యాప్టాప్ బ్యాగ్, యారో హెడ్సెట్ను ఉచితంగా అందిస్తున్నది.