హైదరాబాద్, సెప్టెంబర్ 30: ప్రస్తుత పండుగ సీజన్ను దృష్టిలో పెట్టుకొని ప్యూచర్ గ్రూపునకు చెందిన బిగ్బజార్ షాపింగ్ ఫెస్టివెల్ను ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి 10 వరకు అమలులో ఉండనున్న ఈ ప్రత్యేక ఆఫర్ కింద పలు ఉత్పత్తులపై రాయితీ ఇస్తున్నది. గ్రాసరీ, కిచన్వేర్, హోమ్ ఫర్నిషింగ్, ఎలక్ట్రానిక్స్, లగేజీలపై ప్రత్యేక ఆఫర్కు విక్రయిస్తున్నది.
రూ.10 వేల షాపింగ్పై రూ.1,000 విలువైన ఆటా, డాల్, రైస్, నెయ్యి, చక్కెరను ఉచితంగా అందిస్తున్నది.
రూ.6 వేల షాపింగ్పై నెయ్యి, చక్కెరను ఉచితంగా అందిస్తున్న సంస్థ.. రూ.500 ఫ్యాషన్ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చును.
రూ.3 వేల కొనుగోలుపై ఉచితంగా బియ్యం, రూ.250 ఫ్యాషన్ అందిస్తున్నది.
రూ.44,990 విలువైన 43 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ టీవీని కేవలం రూ.16,999కే అందిస్తున్నది.
రూ.12,705 విలువైన కిచెన్ కాంబీ సెట్(గ్యాస్ స్టవ్, నాన్-స్టిక్ కుక్కర్, ప్రెషర్ కుక్కర్ను ఇస్తున్నది.