అమరావతి : కూటమి ప్రభుత్వం(TDP Govt) ఎలాగూ రోడ్డు(Road) వేయడం లేదని ఆ ఊరి ప్రజలు స్వయంగా పలుగు, పార పట్టి రోడ్డు నిర్మించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని(AP) అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని ఆరోపిస్తూ గ్రామస్తులు స్వయంగా రోడ్డు వేసుకున్నారు. 30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు రోడ్డు రాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో రోడ్డు వేయకపోతే వచ్చే సర్పంచ్ ఎన్నికలు బహిష్కరిస్తామని హెచ్చరించారు.
కూటమి ప్రభుత్వం ఎలాగూ రోడ్డు వేయడం లేదని మేమే రోడ్డు వేసుకున్నాము
అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయతీలోని గాడిగుంట గ్రామంలో ప్రభుత్వం రోడ్డు వేయడం లేదని స్వయంగా రోడ్డు వేసుకున్న గ్రామస్థులు
30 ఏళ్లుగా టీడీపీ పార్టీకే ఓటు వేశామని, అయినా ఇప్పటి వరకు… pic.twitter.com/WCH7XFn5pj
— Telugu Scribe (@TeluguScribe) August 21, 2026