Warangal-rural
- Jul 28, 2020 , 03:42:49
ముమ్మరంగా వాహనాల తనిఖీలు

ఏటూరునాగారం, జూలై 27 : మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పోలీసులు సోమవారం వాహనాల తనిఖీలను చేపట్టారు. ముల్లకట్ట గోదావరి బ్రిడ్జివైపు వెళ్లే వాహనాలను నిలిపి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏటూరునాగారం వైపు వస్తున్న వాహనాలతో పాటు బ్రిడ్జి వైపు వెళుతున్న వాహనాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. నేటి నుంచి మావోయిస్టు అమర వీరుల వారోత్సవాలు ఉండడంతో పోలీసులు వాహనాల తనిఖీలకు శ్రీకారం చుట్టారు. తనిఖీల్లో ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, సివిల్, సీఆర్పీఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కేంద్ర ప్రభుత్వ విధానాలపై సీపీఎం నిరసన
- ప్రతి మొక్కనూ సంరక్షించాలి : ముత్తిరెడ్డి
- రూ. 4.33 కోట్లతో వాటర్ నిర్మాణం
- క్రీడలతో పెరుగనున్న స్నేహభావం : డీసీపీ
- అధికారుల తీరుపై సభ్యుల ఆగ్రహం
- పార్లమెంట్ క్యాంటిన్లో నో సబ్సిడీ: ధరలు తడిసిమోపెడు
- బడ్జెట్లో సామాన్యుడు ఏం ఆశిస్తున్నాడు?
- కరువు నేలకు జలాభిషేకం!
- టీసీఎస్ @ 3
- భారత్కు టిక్టాక్ గుడ్బై
MOST READ
TRENDING