కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం శాలపల్లి-ఇందిరానగర్ సర్పంచ్ కొడిగూటి శారద- ప్రవీణ్ దంపతులు సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గుంట భూమిలేని కుటుంబాల్లో 14 ఏండ్లలోపు ఆడపిల్లలుంటే.. ఒకరికి రూ.20,016, ఇద్దరుంటే రూ.50,016 డిపాజిట్ చేస్తున్నారు.
మంగళవారం గ్రామానికి చెందిన దుబాసి నరేశ్-మానసల కూతురు గాయత్రికి రూ.20,016 చెకు అందజేశారు.
-హుజూరాబాద్ రూరల్