కోల్ కతా : పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రీకాల్ ను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఎం మమతా బెనర్జీ కోరారు. ఈ వ్యవహారాన్ని సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకునేందుకు తా�
‘యాస్ ఎఫెక్ట్’.. కోల్కతా ఎయిర్పోర్టు | యాస్ తుఫాను నేపథ్యంలో కోల్కతా ఎయిర్పోర్టును అధికారులు మూసివేశారు. బుధవారం ఉదయం 8.30 నుంచి సాయంత్రం 7.45 గంటల వరకు విమానాల రాకపోకలను రద్దు చేసినట్లు విమానాశ్రయ అధి
తెలంగాణలో మూడు రోజులు వర్షాలు | బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావంతో మూడు రోజులపాటు తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
అప్రమత్తంగా ఉండాలి | యాస్ తుపాన్ రాష్ట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున అధికారులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు.
తుఫాను బాధిత ప్రజలకు అండగా ఉండాలి : రాహుల్ | యాస్ తుఫాను నేపథ్యంలో బాధిత ప్రాంతాల ప్రజలకు అండగా ఉండాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ : రాబోయే 12 గంటల్లో యాస్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారుతుందని భారత వాతావర శాఖ మంగళవారం అంచనా వేసింది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుఫాను గత ఆరు గంటల్లో సుమారు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ఉత్తర, వాయు