న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. శనివారం రికార్డు స్థాయిలో 24,375 కరోనా కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,998కు, మరణాల సంఖ్య 11,960కు పెర
ఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని కొవిడ్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఐసీయూ, ఆక్సిజన్ సౌకర్యం ఉన్న ఆస్పత్రుల్లో పడకల కొరత వేదిస్తుంది. 69 ఆస్పత్రులు పూర్తిగా నిండినట్లు ప్రభుత్వం వెల్లడించింది