గిరిజనుల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయింపు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కేసీఆర్తోనే గిరిబిడ్డలకు ఉన్నత విద్య: మంత్రి సత్యవతి రాథోడ్ సంగారెడ్డి, మార్చి 27 (నమస్�
వాళ్లంతా గిరిజనులు. చదువు లేదు. సంపద లేదు. ఇండ్లు కూడా లేవు. కూలీ చేసుకోవడం, తినడం. అంతే వారి జీవితం. అలాంటి గిరిజన మహిళలు ఇప్పుడు, నెలకు రూ.6000 సంపాదిస్తున్నారు. పిల్లల్ని చదివిస్తున్నారు. స్వర వారి జీవితాల�