నిన్నటివరకు ట్రిపుల్ ఆర్ సినిమా రిలీజ్ విషయంలో అనేక అనుమానాలు తలెత్తాయి. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కుతోన్న ట్రిపుల్ ఆర్ సినిమా అక్టోబర్ 13న విడుదల కావడం కష్టమేనని వార్తలు వినిపించాయి.
కార్తీతో ఖైదీ సినిమా తీసి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాడు లోకేశ్ కనగరాజ్. ఈ దర్శకుడు ప్రస్తుతం కమల్హాసన్తో విక్రమ్ సినిమాను లైన్లో పెట్టాడు. ప్రేక్షకులకు బోరు కొట్టకుండా సిని�
రాధికాశరత్కుమార్కు స్పెషల్కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చెక్ బౌన్స్ కేసులో శరత్ కుమార్ , రాధికలకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ చెన్నైలోని స్పెషల్కోర్టు తీర్పు వెలువరించింది.
తెలుగు, హిందీలో భారీ ప్రాజెక్టుల్లో నటిస్తూ వన్ ఆఫ్ ది బిజీయెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది పూజాహెగ్డే. ఈ భామ మూడు డిఫరెంట్ గెటప్స్ లో ఉన్న స్టిల్స్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్నాయి.
టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ గ్రాండ్ ఎంట్రీకి సర్వం సిద్దమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఆశిష్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను రేపు విడుదల చేయనుంది.
‘కెరీర్ ఆరంభంలోనే నటనకు ఆస్కారమున్న విభిన్నమైన పాత్రలు నాకు లభిస్తున్నాయి. హార్డ్వర్క్తో పాటు అదృష్టం కలిసిరావడం వల్లే మంచి సినిమాల్లో అవకాశాలొస్తున్నాయి’ అని చెప్పింది అనన్య నాగళ్ల. ఆమె ప్రధాన పా�
విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘లైగర్’. పూరి కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్క�
‘రంగస్థలం’ చిత్రంలో రామ్చరణ్తో ఐటెంసాంగ్లో ఆడిపాడి యువతను హుషారెత్తించింది మంగళూరు సోయగం పూజాహెగ్డే. ప్రస్తుతం ఈ భామ రామ్చరణ్ సరసన ‘ఆచార్య’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి కథానాయక�