కోట్ల రూపాయలు ఖర్చు చేసి స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించడం అల్లు అరవింద్కు కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో రూ.30 కోట్లు పెట్టడమే గగనంలా చూస్తున్న సమయంలోనే రూ.40 కోట్లు పెట్టి మగధీర సినిమాను చేశాడు అల�
తెలుగు చిత్రసీమలో సక్సెస్కు చిరునామాగా నిలుస్తోంది రష్మిక మందన్న. టాలీవుడ్లో లక్కీస్టార్గా అవతరించిన ఆమె అగ్రకథానాయకులతో జోడీకడుతూ బిజీగా ఉంది. తాజాగా బాలీవుడ్లో ఆమె తొలి అడుగు వేసింది. శుక్రవారం
నాంది సినిమాతో చాలా ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు అల్లరి నరేష్. ఈ సినిమాతో అల్లరి నరేష్ కాస్తా నాంది నరేష్ అయిపోయాడు. ఎన్నో కామెడీ సినిమాలు చేసినా కూడా దరిచేరని విజయం.. సీరియస్ సబ్జెక్ట్ చ
సాధారణంగా ఇద్దరు సూపర్ స్టార్స్ వస్తున్నప్పుడు బాక్సాఫీస్ దగ్గర మరో హీరో పోటీకి రావడానికి కాస్త ఆలోచిస్తాడు. కానీ నాగార్జున మాత్రం కావాలనే రిస్క్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం వైల్డ్ డాగ్ సినిమాలో నటిస్త
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ 19వ �
యూత్కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయాలంటే శేఖర్ కమ్ముల తర్వాతే ఎవరైనా. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు అమెరికా మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూఎస్లో టాలీవుడ్ టాప్ స్టార్లకు మించిన బ్రాండ్ నేమ్ �
పద్మశ్రీ.. బయట ప్రేక్షకులలో కాదు కానీ.. సినిమా ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు ఇప్పుడు బాగా వినిపిస్తుంది. దానికి కారణం ఆయన తెరకెక్కించిన ‘షాదీ ముబారక్’ సినిమా. ఈ రోజుల్లో ఒక సినిమా చేయడానికి కోట్లకు కోట్లు
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధాధున్ చిత్రాన్ని నితిన్ హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయుష్మాన్ మరో హిట్ చిత్రం డ్రీమ్ గర్ల్ను తెలుగులో రీమేక్ చేసేందుకు అంతా �
పిట్టకథలు సినిమాతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది మలయాళ భామ అమలాపాల్. ఈ బ్యూటీ నటించిన పాత్రకు మంచి ప్రశంసలు అందుకుంది. రాబోయే కాలంలో తనకు అలాంటి మరిన్ని బోల్డ్ కథాంశాల్లో నటించే ఛ
‘మనసుల్ని హత్తుకునే కుటుంబ కథా చిత్రమిది. సినిమా చూసిన ప్రేక్షకులంతా నవ్వుతూ థియేటర్ల నుంచి బయటకు వస్తారనే గ్యారెంటీ ఇస్తున్నా’ అని అన్నారు ప్రముఖ నిర్మాత దిల్రాజు. శిరీష్తో కలిసి ఆయన నిర్మించిన చిత�
‘నా పన్నెండేళ్ల సినీ ప్రయాణంలో ఈ సినిమా చాలా ప్రత్యేకం. హాకీ నేపథ్యంలో తీసిన మాస్ ఎంటర్టైనర్ ఇది. దేశభక్తి కలబోసిన హాకీని అందరూ ఆదరిస్తారు. ఈ సినిమా అవుట్పుట్ చూసుకున్నాక మా అందరి కళ్లల్లో నీళ్లు తి�
కొన్నిసార్లు అంతే.. కేవలం నిర్మాత పేరు చూసి బిజినెస్ జరుగుతుంది. ఇప్పుడు షాదీ ముబారక్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. చక్రవాకం, మొగలిరేకులు లాంటి సీరియల్స్తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన నటుడు సాగర్ హీ�
వ్యవసాయం ప్రాముఖ్యత, అవసరాన్ని అందరికీ తెలియజేస్తూ ప్రముఖ రైటర్ సాయిమాధవ్ బుర్రా కథనందిస్తున్న చిత్రం శ్రీకారం. కిశోర్ బి డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రంలో యువ నటుడు శర్వానంద్ హీరోగ�