హైదరాబాద్: దేశవ్యాప్తంగా కోవిడ్ టీకాలు పంపిణీ అవుతున్నాయి. నేటి వరకు దేశవ్యాప్తంగా 11 కోట్ల మందికిపైగా కోవిడ్ టీకా తీసుకున్నారు. టీకా వేసుకున్న వారి మొత్తం సంఖ్య 11,11,79,578గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ఇ�
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమయ్యింది. నేటి నుంచి నాలుగు రోజులపాటు ఈ కార్యక్రమం కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా 45 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని కే�
న్యూఢిల్లీ: దేశంలో ఆదివారం నుంచి టీకా ఉత్సవ్ ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు సాగే ఈ టీకా ఉత్సవ్ కోసం ప్రధాని నరేంద్ర మోదీ నాలుగు సూచనలు చేశారు. కరోనా కేసులు భారీ పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ నాలుగు