ఆరుగురు ముఠా సభ్యులు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు దుండిగల్,మే15 : ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని.. దోపిడీకి పాల్పడుతున్న ఓ ముఠాలోని ఆరుగురిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శని�
సాంకేతిక ఆధారాలతో నిందితులు అరెస్టు, రిమాండ్ బంగారం, వెండి, నగదు స్వాధీనం చార్మినార్, మే 6 : మారు తాళం చెవితో బంధువుల ఇంటికే కన్నం పెట్టిన సంఘటన చాంద్రాయణ గుట్ట పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. గ�
మహిళల దృష్టి మళ్లించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర దొంగను సౌత్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుం చి రూ.6.5 లక్షల విలువైన 13 తులా ల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. టాస్
అదనుచూసి రూ.50 లక్షలతో ఉడాయింపుమూడు బృందాలుగా పోలీసుల గాలింపుడ్రైవర్తో పాటు అతని సోదరుడి అరెస్టురూ: 40.50 లక్షల చోరీ సొత్తు రికవరీ శేరిలింగంపల్లి, ఏప్రిల్ 12: రూ.50 లక్షలతో పరారై ఓ కారు డ్రైవర్ తన యజమానికి టోక
కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 10 : మహిళను ఎరగావేసి దారి దోపిడీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్ట్ చేశారు. 14 మంది ముఠాలో ఎనిమిది మందిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. వీరివద్ద ఆటో, 13 సెల్ఫోన్లను స్వాధీనం చే�