సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని, కనీస ధరను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్లతో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దాదాపు 3.90 లక్షల మంది కార్మికులు ఈ సమ్మెలో పాల్గ
KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్లో గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు �