అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఎలాంటి భూములనూ నిషేధిత జాబితాలో చేర్చనే లేదం టూ రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నరు. దశాబ్దాలుగా పట్టా భూములుగా ఉన్నవి, కాంగ్రెస్ రాగానే ప్రభుత్వ భూములు ఎట్లా అయ్య�
పొలం సుజలాం.. హలం సుఫలాం జూన్ 15 నుంచి రైతుబంధు సాయం పదిరోజుల వ్యవధిలో పెట్టుబడి పంపిణీ ఈసారీ రైతుల ఖాతాల్లోకే నేరుగా డబ్బు సువిశాల భారతదేశంలో 28 రాష్ర్టాలున్నాయి.అందులో తెలంగాణ 28వ రాష్ట్రం.. తెలంగాణ మినహా �
దివ్యాంగులకు చేయూత | దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు పింఛన్లు, వారికి అవసరమైన అధునాతన ఉపకరణాలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని రాష్ట్ర సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.