రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 19న ‘పేరెంట్స్ టీచర్స్ మీటింగ్' నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా అభియాన్ గురువారం సంయుక్తంగా ప్రకటించాయి.
చిన్నారులు ఇంట్లో చదుకునేందుకు రీడింగ్ కార్నర్లు ఏర్పాటు చేయాలి. ఇంట్లో సక్రమంగా చదువుకునే వాతావరణాన్ని కల్పించాలి. శబ్దాలు రాకుండా, అంతరాయం కలగకుండా టీవీ, రేడియో, మొబైల్ఫోన్లను ఆఫ్చేయాలి.