Tata Trust | టాటా గ్రూప్ దాతృత్వ సంస్థ టాటా ట్రస్ట్స్ (Tata Trust)లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. దివంగత పారిశ్రామిక వేత్త రతన్ టాటా అత్యంత సన్నిహితుల్లో ఒకరైన మెహ్లీ మిస్త్రీ (Mehli Mistry)కి టాటా ట్రస్ట్స్ నుంచి తొలగిం
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన బాధితులకు సహాయం అందించడానికి రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు టాటా సన్స్, టాటా ట్రస్టులు శుక్రవారం ప్రకటించాయి.