ఆ రోజు.. రమణశాస్త్రి ఇంటిల్లిపాదీ మౌనంగా వున్నారు. విశ్వనాథ్ నిర్ణయం వల్ల అందరూ కంగుతిన్నారు. ధూపదీప నైవేద్యాలు కూడా పెట్టలేదు. ప్రతిరోజూ ఘుమఘుమల వంటకాలతో ఇంటినిండా ఉండే పొగ లేదు. పూజగదిలోంచి వినిపించే �
మిట్ట మధ్యాహ్నం.. ఎండ మండిపోతున్న వేళ..“రోడ్డుకు వెళ్లి పెరుగు తీసుకురండి” అంటూ మా ఆవిడ ఆర్డర్.విసుక్కుంటూనే బయలుదేరాను. నడిచి వెళ్తున్న నన్ను హఠాత్తుగా ఎవరో ఆపినట్టు అనిపించింది.బక్కచిక్కి, సత్తువ తగ్�