రాష్ర్టానికి సరిగా ఆదాయం లేదని సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రభుత్వ పెద్దలు.. కేంద్రం నిధులను ఎలా ఖర్చుపెట్టుకోవాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. ఇందుకు సమగ్ర శిక్ష పథకమే ఉదాహరణ. ఈ పథకం నిర్వహణకు కేంద
ఎస్ఎస్ఏ నిధులపై తప్పుడు లెక్కలు నిధులు మురిగిపోతున్నాయని దుష్ప్రచారం ఐదేండ్లల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రూ.3,141 కోట్లు ఇంకా రాష్ర్టానికి రావాల్సింది సుమారు 3 వేల కోట్ల్ల పైనే కొర్రీలతో నిధులకు విడ�