ఖిలావనపర్తికి చెందిన బీఆర్ఎస్ మహిళా నాయకురాలు మమత పెద్దపల్లి అభ్యర్థి కొప్పుల ఈశ్వర్పై అభిమానం చాటుకున్నారు. ఆయన భారీ మెజార్టీతో విజయం సాధించాలని కోరుతూ శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస�
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11నుంచి 21వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుత�