దులీప్ ట్రోఫీలో భాగంగా ఆదివారం నుంచి మొదలైన సెమీస్ పోరులో తొలిరోజు సౌత్జోన్ బౌలర్లు చెలరేగారు. కర్ణాటక పేసర్ విద్వత్ కావేరప్ప (4/66) నాలుగు వికెట్లు పడగొట్టడంతో మొదట బ్యాటింగ్ చేసిన నార్త్జోన్.. 195
బ్యాటర్లంతా సమిష్టిగా కదం తొక్కడంతో నార్త్జోన్తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో సౌత్జోన్ భారీ స్కోరు చేసింది. శుక్రవారం రెండో రోజు రికీ భుయ్ (103 నాటౌట్) శతక్కొట్టడంతో సౌత్జోన్ 630/8 వద్ద తొల�