ఎల్బీనగర్, మే 19: భారత ఆన్లైన్ అబాకస్ కాంపిటీషన్ నేషనల్ ప్రోడిజీ -2021లో తెలంగాణ విద్యార్థులు సత్తా చా టారు. దేశంలోని 20 రాష్ర్టాలు నుంచి 27 వేలమంది విద్యార్థులు పోటీపడ్డారు. హైదరాబాద్ చైతన్యపురికి చెంది
ఐపీఎల్ బబుల్లోకి వైరస్ ప్రవేశించడంపై గంగూలీ ప్రయాణాలు సమస్య కావొచ్చన్న బీసీసీఐ బాస్ న్యూఢిల్లీ: కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన ఐపీఎల్ బయోబబుల్స్లోకి కరోనా వైరస్ ఎలా ప్రవేశించిందో చెప్పడం కష్టమని