రికార్డు స్థాయి ఎండలతో అల్లాడుతున్న ఢిల్లీ (Delhi) వాసులకు ఉపశమనం లభించింది. గురువారం ఉదయం నుంచి దేశ రాజధానిలో భారీ వర్షం కురుస్తున్నది. మునిర్కా, సరితా విహార్తోపాటు ఇతర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే వాన
నైరుతి రుతుపవనాలు కేరళ-తమిళనాడుకు చాలా దగ్గరగా ఉన్నాయి. రుతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం కొమొరిన్ సముద్రంలోని తీరాల నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్నాయి. రానున్న 24 గంటల్లో ఎప్పుడైనా చేరుకోవచ్చునని ప�