ప్రభుత్వ భూములు ఆక్రమించుకొని నిర్మించుకొన్న పేదల ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు దరఖాస్తుల గడువును మరో నెల రోజులు పొడిగిస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రెవెన్యూ శాఖ మంగళవార�
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మందమర్రి, జూలై 9: సింగరేణి ఏరియాలోని భూముల క్రమబద్ధీకరణ కోసం జారీ చేసిన జీవో 76 గడువును ప్రభుత్వం మరో రెండు నెలల పాటు పొడిగించిందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తెలిపారు. ఇందులో భ�