తెల్లవారుజామున కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల ఆవరణ చెరువును తలపిస్తుంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ (Shamshabad) మండలం రామంజపూర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణ నీటితో నిండిపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుత�
Shamshabad | శంషాబాద్ మండలం రామంజాపూర్ వెంకటేశ్వరాలయంలో చోరీ జరిగింది. స్వామి వారి కిరీటాలు, శఠగోపం, పంచలోహ విగ్రహాలు, బంగారు, వెండి నగలతో పాటు హుండీని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసీ