మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో లోటు వర్షపాతం నమోదుతో రైతాంగంలో ఆందోళన మొదలైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం వానకాలం ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 277.1 మి.మి వాన పడాల్సి ఉండగా 175.5 మి.మి వర్షపాతం మాత్రమే నమోదై
రాష్ట్రంలోని 23 జిల్లాల్లో వర్షపాతం లోటు ఉన్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ఎల్ నినో పరిస్థితుల ప్రభావాన్ని అంచనా వేయడం, అత్యవసర కార్యాచరణ ప్రణాళికను రూపొంద�