రైల్వే ప్రమాద పరిహారంగా మంజూరైన రూ.8 లక్షల్లో రూ.7.20 లక్షలను రూ.10 వేల చొప్పున 72 ఫిక్స్డ్ డిపాజిట్లుగా చేయాలన్న రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఆదేశాలను హైకోర్టు ఇటీవల సవరించింది.
ఖాళీలను భర్తీ చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం కేంద్ర న్యాయ, రైల్వే శాఖలకు నోటీసులు హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రైల్వే ట్రిబ్యునల్లో సభ్యులను నియమించకుండా కేంద్రం కాలయాపన చేయడంపై హైకోర్టు ఆగ�