స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటిస్తున్న చిత్రం ‘రైతన్న’. తొలికాపీ సిద్ధమైంది. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నేడు భారతదేశంలో �
చిక్కడపల్లి : సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని ప్రముఖ దర్శక నిర్మాత, నటుడు ఆర్. నారాయణమూర్తి అన్నారు. రాష్ట్రంలో రైతులకు 24 గంటల పాటు ఉచిత విద్యుత్ అందిస్తున్నారని చెప్పారు. అదే విధంగా రైతు బంధు, బీమా అంది�