జూన్ అంటేనే పేద, మధ్య తరగతి జీవుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంతో పాటు వానకాలం సాగు పనులు షురూ కావడంతో ప్రతి ఒక్కరూ డబ్బుల వేటలో నిమగ్నమయ్యారు. పిల్లలను విద్యాసంస్థల్లో చేర
దేశంలోని 97.5 శాతం విద్యా సంస్థల్లో బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యాన్ని కల్పించినట్టు కేంద్రం వెల్లడించింది. దేశంలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఈ సౌకర్యం ఉన్నట్టు సుప్రీం కోర్�