వైద్య రంగంలో ప్రజారోగ్యాన్ని మెరుగుపర్చేందుకు డిజిటలైజేషన్ ప్రక్రియ ఎంతగానో దోహదం చేస్తుందని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్, బయోటెక్నాలజీ, మెడికల్ డివైజ్ పరికరాల మార్కెట్ 100 బిలియన్ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకు�
కృత్రిమ మేధస్సు టెక్నాలజీలో రోడ్లపై గుంతల గుర్తింపు ఎంపిక చేసిన విజేతకు రూ.20లక్షల బహుమతి హైదరాబాద్, సిటీబ్యూరో, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మిషన్ మొబిలిటీ (టీ-ఎయిమ్) గ�