నేరాలు చేశారు లేదో నిర్ధారణ జరుగకుండానే వేలమంది ఏండ్ల తరబడి విచారణ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో సుమారు 6000 మంది విచారణ ఖైదీలుగా బందీలుగా నలిగిపోతున్నారు. రాజకీయ ఖైద�
యంగూన్: మయన్మార్ సైన్యం ఇవాళ ఆ దేశానికి చెందిన నలుగురు రాజకీయ కార్యకర్తల్ని ఉరి తీసింది. కొన్ని దశాబ్ధాల తర్వాత ఆ దేశం తొలిసారి మరణ దండన విధించింది. మాజీ ఎంపీ ఫోయో జియా థావ్, రచయిత కో జిమ్�