Air India : థాయ్లాండ్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానం నడిపిన పైలట్ డ్రగ్స్ సేవించినట్లు తాజా విచారణలో తేలడంతో అతడిని సస్పెండ్ చేస్తూ ఎయిరిండియా సంస్థ నిర్ణయం తీసుకుంది.
dope tests : ఇకపై పైలట్లకు ప్రతి ఏడాది డోప్ టెస్టులు నిర్వహించనున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు మంగళవారం వెల్లడించారు.
Air India Flight: ట్రిపుల్ హైడ్రాలిక్ సిస్టమ్స్ విఫలం కావడం వల్లే.. ఫుకెట్-ఢిల్లీ విమానం ఆల్టిట్యూడ్ సమస్యను ఎదుర్కొన్నట్లు అంచనా వేశారు. దీని గురించి ఎయిర్ ఇండియా సంస్థ .. ఎయిర్బస్ కంపెనీకి లేఖ రాసింద�