విత్తనాలను రైతులకు అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవని మండల వ్యవసాయ అధికారిణి అరుణకుమారి డీలర్లను హెచ్చరించారు. సోమవారం మండల పరిధిలోని ఆకుతోటపల్లి గేట్, ముర్తూజపల్లి గేట్, జంగారెడ్డిపల్లి గ్రామాల�
పురుగుమందుల వ్యాపారి నమ్ముకున్న వారిని నట్టేటముంచాడు. రైతులను నమ్మించి వారి నుంచి కోట్లు వసూలు చేసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న రైతులు లబోదిబోమంటూ...