ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఇండోనేషియా ఫుట్బాల్ స్టేడియం తొక్కిసలాట (Indonesia foot ball stampede) కేసులో ఆ దేశ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్లక్ష్యంగా వ్యవహరించి, ప్రమాదానికి కారణమైన
Indonesia | ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది మరణించారు. మరో 180 మంది గాయపడ్డారు.