తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్కు చెందిన హోటల్ యజమానిని రూ 80 లక్షలకు మోసం చేసిన నిందితుడిని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (సీసీబీ) పోలీసులు అరెస్ట్ చేశారు.
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుని వారం రోజులు దాటింది. అయితే, కాబూల్లోని తమ న్యూస్ ఛానల్ ప్రసారమవుతున్నదని, ఇది కాస్త ఆశ్చర్యంగా ఉన్నదని టోలో న్యూస్ యజమాని సాద్