పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కంగనా రనౌత్లపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనాథేలకు ఎన్నికల సంఘం బుధవారం వేర్వేరుగా షోకాజ్ నోటీసులు జారీ చ�
చెన్నై: తమిళనాడు సీఎం పళనిస్వామిపై డీఎంకే నేత ఏ రాజా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యల పట్ల ఆయన క్షమాపణలు చెప్పారు. ఇటీవల చెపాక్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో.. సీఎం పళనిస్వ�