జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట డిమాండ్ చేశారు.
మూడు నెలలుగా వేతనాలు అందక ఒక పూట తింటే మరో పూట పస్తులు ఉండాల్సి వస్తున్నదని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం) ఉద్యోగులు, కార్మికులు గోడు వెల్లబోసుకున్నారు.