న్యూఢిల్లీ, మే 3: దేశవ్యాప్తంగా కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం ఒక్కరోజులోనే 4 లక్షలకుపైగా కేసులు నమోదుకాగా.. తాజాగా ఆదివారం నుంచి సోమవారానికి 24 గంటల్లో 3,68,147 కేసులు వెలుగుచూశాయి. మొత్తం కేసుల సంఖ్య 1,99,
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తున్నది. రోజురోజుకూ కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. గత వారం రోజుల నుంచి వరుసగా రెండు లక్షలకు తగ్గకుండా కొ�
కరోనా కేసులు| కరోనా మహమ్మారి మరోసారు విజృంభిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా నిన్న 72,634 మందికి పరీక్షలు నిర్వహించగా.. 2157 మందికి పాజిటివ్గా నిర్ధారణ �
హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తున్నది. సోమవారం 42,461 నమూనాలను పరీక్షించగా, 463 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు మంగళవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ్యశాఖ ప�
న్యూఢిల్లీ: కరోనా సెకండ్ వేవ్ దేశంలో వేగంగా విస్తరిస్తున్నది. కొత్త కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ముఖ్యంగా ఆరు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు మరీ ఎక్కువగా నమోదవుతున్నాయి. గడిచి�
న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. నిన్నటి వరకు 50వేలకుపైగా రికార్డవగా.. శనివారం రెండు స్థాయిలో నమోదయ్యాయి. గత నాలుగు రోజుల్ల�
న్యూఢిల్లీ : దేశంలో మహమ్మారి ఉధృతి పెరుగుతోంది. వరుసగా రోజువారీ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గతంతో పోలిస్తే పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో కలవరానికి గురి చేస్తోంది. గడిచిన
న్యూఢిల్లీ: దేశంలో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కరోనా కేసుల్లో 80 శాతానికిపైగా ఆరు రాష్ట్రాల్లోనే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 53,476 కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికం
న్యూఢిల్లీ: దేశంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమం తప్పకుండా పెరుగుతూనే ఉన్నది. ముఖ్యంగా మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కొత్త కేసుల సంఖ్య భారీ ఉంటున్నది. గడిచిన 2