నవనీత్ రాణా దంపతులకు మే 6 వరకూ జుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు బాంద్రా మెట్రో పాలిటన్ మెజిస్ట్రేట్ హాలిడే అండ్ సన్డే కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే… పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మేజిస్ట్రే
అమరావతి ఎంపీ నవనీత్ రాణా దంపతులు యూటర్న్ తీసుకున్నారు. మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం మాతోశ్రీ ముందు హనుమాన్ చాలీసా పఠించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు ఆ దంపతులు ప్రకటించారు