హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నమస్తే తెలంగాణ పదో వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బంజారాహిల్స్లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. పత్రిక స్థాపించి పదేండ్లు పూర్తిచేసుకొన్న సందర్�
పరుసుకున్న అమాసలో పాలపుంత నవ్వులొంపినట్లు; తెలంగాణ ఎర్రమట్టి పేడ అలుకు వాకిళ్లలో, వాకిలి ముంగిళ్లలో ముగ్గులేసినట్లు.. తెలంగాణ బతుకు చిత్రణం ‘నమస్తే తెలంగాణ’. తెలంగాణ జీవితం అక్షరరూపమై అందంగా చిత్రిక పట�
భారతదేశ చరిత్రలో ప్రత్యేక స్థానం కలిగిఉన్న చక్రవర్తి భోజుడు. కళలకు, సాహిత్యానికి పెద్దపీట వేసిన చక్రవర్తిగా భోజుడిని చెప్పుకొంటాం. సమకాలీన దక్షిణ భారతంలో భోజుడితో పోల్చగలిగే స్థాయి ఉన్నవారు తెలంగాణ రా