వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు వరద నీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కాలువల పూడికతీత పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు మున�
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోదాడ మున్సిపల్ చైర్పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని ప్రధాన �