CITU | మధ్యాహ్న భోజన పథకాన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలని సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి దాగాం రాజారాం, మధ్యాహ్న భోజన కార్మికులు డిమాండ్ చేశారు.
ప్రైవేట్ పాఠశాలలన్నీ ప్రభుత్వ నిబంధనలను పాటించాలని ఎంఈవో ఉషారాణి కోరారు. మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయంలో మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.