ఈ సార్వత్రిక ఎన్నికలలో మధ్యప్రదేశ్లోని ఇండోర్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ అత్యధిక మెజారిటీలో చరిత్ర సృష్టించారు. ఆయన తన ప్రత్యర్థిపై 11 లక్షల 75 వేల 92 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించార�
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో గట్టి షాక్ తగిలింది. ఇటీవల గుజరాత్లోని సూరత్లో ఆ పార్టీ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురవడంతో, ఎంపీగా బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవం కాగా.. ఈసారి మధ్యప్రదేశ్ల