బీజింగ్: కరోనా మహమ్మారి ప్రపంచంలోని అతి ఎత్తయిన పర్వతాన్నీ వదల్లేదు. మౌంట్ ఎవరెస్ట్ని అధిరోహించడానికి వచ్చిన పర్వతారోహకులకూ ఇది సోకింది. ఇప్పటి వరకు ఎవరెస్ట్ బేస్క్యాంప్లో ఉన్న
నేపాల్కు చెందిన 52 ఏండ్ల వ్యక్తి 25 సార్లు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కి కొత్త రికార్డును నెలకొల్పాడు. కామి రీటా షెర్పా ఈయన 25 వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి గతంలోని తన రికార్డును తానే బద్దలు కొట�
5,364 మీటర్ల ఎత్తు ఎక్కిన వేముల సందీప్ ఎవరెస్టు శిఖరం అధిరోహించాలన్నదే లక్ష్యం బడంగ్పేట, ఏప్రిల్ 18: చిన్ననాటి కలను ఆరురోజుల్లో నెరవేర్చుకున్నాడు. 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్ను అధిరోహించాడ�
ఖాట్మండు : రోడ్లపై నిత్యం ట్రాఫిక్ జామ్ అవడం, రోడ్లకు ఇరువైపులా చెత్త వేయడం మనం నిత్యం చూస్తూనే ఉంటాం. ఇలాంటి ఒక సమస్యే హిమాలయ పర్వతాలకు వచ్చింది. అదేంటంటే చెత్త.