‘మానవ సేవే మాధవ సేవ’ అనడం కాదు ఆచరణగా జీవిస్తున్నది సిస్టర్ లిసీ జోసెఫ్. సంపన్న కుటుంబంలో పుట్టి పేదలకు సేవ చేయాలనుకుంది. నన్గా మారడం కోసం కేరళను వీడి హైదరాబాద్ వచ్చింది. సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో చేర�
కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇండ్లకు తిరుగుముఖం పడుతున్న వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.